Exclusive

Publication

Byline

ఫ్యామిలీకి రూ.78000.. మే నాటికి 2 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌లు టార్గెట్!

భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఫీడర్ సోలా... Read More


ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే లాంగ్ వీకెండ్.. తిరుమల రథస్తపమి లేదంటే మేడారనికి ప్లాన్ చేయండి

భారతదేశం, జనవరి 22 -- ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా ఎదురుచూసేది లాంగ్ వీకెండ్ కోసం. ముందో.. వెనకో.. ఒక్క లీవ్ తీసుకుంటే.. మూడు, నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇప్పుడు కూడా మీరు లాంగ్ వీకెండ్ ప్... Read More


ఈ శుక్రవారం లీవ్ తీసుకుంటే లాంగ్ వీకెండ్.. రథసప్తమికి తిరుమల లేదంటే మేడారానికి ప్లాన్ చేయండి

భారతదేశం, జనవరి 22 -- ఉద్యోగం చేసే చాలా మంది ఎక్కువగా ఎదురుచూసేది లాంగ్ వీకెండ్ కోసం. ముందో.. వెనకో.. ఒక్క లీవ్ తీసుకుంటే.. మూడు, నాలుగు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. ఇప్పుడు కూడా మీరు లాంగ్ వీకెండ్ ప్... Read More


ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్.. విద్యార్థులకు అవగాహన కోసం వర్చువల్ ల్యాబ్స్

భారతదేశం, జనవరి 22 -- రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రద... Read More


ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..!

భారతదేశం, జనవరి 22 -- పరాయి వ్యక్తి మోజులో పడి.. కట్టుకున్నవారిని కనికరం లేకుండా చాలామంది చంపేస్తున్నారు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. విచారణలో విస్తూపోయే విషయాలు బయ... Read More


మేడారం జాతరలో చెట్టు కిరాయి రూ.1000, బైక్ ట్యాక్సి, వేడి నీళ్లు రూ.50!

భారతదేశం, జనవరి 22 -- మేడారం మాహాజాతర 2026 సందడి మెుదలైంది. అమ్మవార్లకు ఎత్తు బంగారాలు, మెుక్కులు చెల్లిస్తూ జాతర వాతావరణం కోలాహలంగా ఉంది. వనదేవతల దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు. సాధార... Read More


టైరు పేలి, లారీని ఢీకొని నంద్యాల జిల్లాలో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి

భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్‌లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట ... Read More


ట్రాఫిక్ జామ్‌లో ప్రపంచంలోనే బెంగళూరు సెకండ్ ప్లేస్.. మరి హైదరాబాద్ పరిస్థితేంటి?

భారతదేశం, జనవరి 21 -- 2025 డేటా ప్రకారం, భారతీయ నగరాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతూ సంవత్సరానికి ఒక వారం వరకు సమయాన్ని కోల్పోతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజ... Read More


మళ్లీ పాదయాత్ర చేస్తాను.. ఏడాదిన్నరపాటు జనాల్లోనే.. వైఎస్ జగన్ కీలక ప్రకటన!

భారతదేశం, జనవరి 21 -- తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఏడాదిన్నర... Read More


గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి.. జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్

భారతదేశం, జనవరి 21 -- జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసి... Read More