Exclusive

Publication

Byline

టైరు పేలి, లారీని ఢీకొని నంద్యాల జిల్లాలో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి

భారతదేశం, జనవరి 22 -- ఆంధ్రప్రదేశ్‌లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట ... Read More


ట్రాఫిక్ జామ్‌లో ప్రపంచంలోనే బెంగళూరు సెకండ్ ప్లేస్.. మరి హైదరాబాద్ పరిస్థితేంటి?

భారతదేశం, జనవరి 21 -- 2025 డేటా ప్రకారం, భారతీయ నగరాల్లో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతూ సంవత్సరానికి ఒక వారం వరకు సమయాన్ని కోల్పోతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజ... Read More


మళ్లీ పాదయాత్ర చేస్తాను.. ఏడాదిన్నరపాటు జనాల్లోనే.. వైఎస్ జగన్ కీలక ప్రకటన!

భారతదేశం, జనవరి 21 -- తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఏడాదిన్నర... Read More


గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి.. జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్

భారతదేశం, జనవరి 21 -- జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసి... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారమూ కేంద్ర ప్రభుత్వానికి లేదు.. సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం అనుమతి కావాలి : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


సింగరేణిలో ఏ రకమైన జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు : కిషన్ రెడ్డి

భారతదేశం, జనవరి 21 -- సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ రకమైన జోక... Read More


హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్.. 14 శాతం పెరుగుదల

భారతదేశం, జనవరి 21 -- హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 2025లో 14 శాతం పెరిగాయి. ఇదే సమయంలో నమోదైన గృహాల మొత్తం విలువ 23 శాతం పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విశ్లేషణ ప్రకార... Read More


మరో 100 కుక్కలను విషం ఇచ్చి చంపేశారు.. హైదరాబాద్‌ దగ్గరలోనే ఘటన

భారతదేశం, జనవరి 21 -- జంతు ప్రేమికులు కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుక్కలను వందల సంఖ్యలో చంపడంపై ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర... Read More


మద్యంతోపాటుగా ఎక్కువ ఫుడ్ తీసుకోవడమే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణం!

భారతదేశం, జనవరి 21 -- అన్నమయ్య జిల్లాలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అధికంగా మద్యం సేవించి మృతిచెందారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే మద్యంతోపాటుగా మరో కారణం కూడా వారు మృతిచెందడానికి కారణమైంది. అధికంగ... Read More


ఆంధ్రా కశ్మీర్‌లో సరికొత్త అందాలు.. లంబసింగిలో పూల తోటలతో రైతుల బిజినెస్!

భారతదేశం, జనవరి 21 -- లంబసింగి.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రైత... Read More